చేవెళ్ల బిఆర్ఎస్ కు బిగ్ షాక్

2235చూసినవారు
చేవెళ్ల బిఆర్ఎస్ కు బిగ్ షాక్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట మండలం గంగ్యాడ గ్రామ మాజీ ఉపసర్పంచ్ & టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మంగళవారం చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి & చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీం భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చేరిన వారికి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్