చేవెళ్ల పార్లమెంట్రీ విస్తృతస్థాయి సమావేశం

73చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం హైదరాబాద్ నగరం లో వారి కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్రీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన
పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్