సీఎం & డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

78చూసినవారు
రైతు నేస్తం పథకం క్రింద కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన శుభ సందర్భంగా శుక్రవారం షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి మండలాలలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన రైతన్నల సంబరాలలో ముఖ్యఅతిథిగా చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్