వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

558చూసినవారు
రంగారెడ్డి జిల్లా అధిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి వద్ద నిండి దాదాపు దాదాపు 29 తులాల బంగారు ఆభరణాలు, 1. 5కిలోల వెండి ఆభరణాలు, ఒక్క లక్ష ఇరవై వేల నగదు ఒక్క ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్