అభివృద్ధి పథంలో అబ్దుల్లాపూర్మెట్ ఎంపీపీ

70చూసినవారు
అభివృద్ధి పథంలో అబ్దుల్లాపూర్మెట్ ఎంపీపీ
అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆదేశాలతో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్‌గౌడ్, జడ్పిటిసి బింగి దాస్ గౌడ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పరిధిలోని పలు గ్రామాలలో ఎన్ఆర్జిఎస్ నిధులు సుమారు 1కోటి 22లక్షలు రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్‌గౌడ్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్