కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్

63చూసినవారు
కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్
ఎల్బి నగర్ లోని లింగోజిగూడ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస రావు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ దారిపల్లి రాజశేఖర్ రెడ్డి, మల్లరెడ్డి రామ్ రెడ్డి, ముద్దగోని రామ్ మోహన్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్