బీజేపీలో బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడి చేరిక

58చూసినవారు
బీజేపీలో బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడి చేరిక
నాగోలు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పంగా శ్యామ్ కుమార్ ఆదివారం బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు ఈటల బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్