ఆలయాన్ని తొలగిస్తే సహించం: కార్పొరేటర్

1938చూసినవారు
ఆలయాన్ని తొలగిస్తే సహించం: కార్పొరేటర్
విజయవాడ జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా లెక్చరర్స్ కాలనీ పరిధిలో ఉన్న పోచమ్మ ఆలయాన్ని తొలగిస్తే సహించేది లేదని మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి అన్నారు. లెక్చరర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి కార్పొ రేటర్ నర్సింహా రెడ్డి రోడ్డు విస్తరణ పనులు పర్యవేక్షిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులను కలిశారు. ఆలయం జోలికి రావద్దని అధికారులను ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్