యువకుడి అదృశ్యం

85చూసినవారు
యువకుడి అదృశ్యం
పనికని వెళ్లిన యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీ స్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మామిడిపల్లి రంగ నాయకుల కాలనీకి చెందిన సలేశ్వరం కుమారుడు ఆకాది సాయి కుమార్ సరూర్ నగర్ లోని శ్రీసాయి సర్జికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 8న ఉదయం డ్యూటీకి వెళ్లిన సాయి ఆఫీస్ పని మీద జీడిమెట్లకు వెళ్తున్నానని చెప్పాడు. కానీ ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో తల్లి బుధవారం పీస్ లో పిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్