స్టేట్ పోలిషాన్ కంట్రోల్ బోర్డుకు ఆ గ్రామస్తుల వినతి

75చూసినవారు
రంగారెడ్డి జిల్లా ముడుగుల మండలం అప్పారెడ్డిపల్లి శివారులో ఐఎంఆర్ ఆగ్రో పీల్డ్ పేరుతో కంపెనీ పెట్టి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలను రోగాల పలు చేస్తున్నారని, వెంటనే ఆ కంపెనీలను తొలగించాలని కోరుతూ. శనివారం తెలంగాణ స్టేట్ పోలిషాన్ కంట్రోల్ బోర్డు అధికారులకు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని చర్యలు చేపట్టకపోతే మూకుమ్మడిగా నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్