మైనర్ బాలుడు ఆత్మహత్య

76చూసినవారు
మైనర్ బాలుడు ఆత్మహత్య
కంపెనీలో పనిచేయడం ఇష్టం లేక మైనర్ బాలుడు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బీహార్ కు చెందిన జై ప్రకాష్ కుమార్(15) జీవనోపాధి కోసం మేడ్చల్ వచ్చాడు. మండలంలోని రాజ్ బొల్లారం తండాలోని మెరీనో ఫుడ్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. కంపెనీలో పనిచేయడం ఇష్టం లేక తన రూంలో ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్