కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

80చూసినవారు
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి దర్శించుకున్నారు. మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాకు మల్లన్న దేవుడంటే ఎంతో ఇష్టమని, మల్లిఖార్జున స్వామిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరు సంతోషంగా ఉండాలని మల్లన్నను కోరుకున్నానని మల్లారెడ్డి తెలిపారు. మల్లన్నను దర్శించుకున్న వారిలో దయానంద్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్