శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ గ్రామంలో చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని మెజారిటీతో గెలిపించేందుకు శుక్రవారం శంషాబాద్ జడ్పిటిసి నీరటి తన్విరాజు ముదిరాజ్ మండల పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బుర్కుంట సతీష్ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కల్పన సింహారెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు.