తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం: కార్పొరేషన్ మేయర్

57చూసినవారు
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం: కార్పొరేషన్ మేయర్
బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా నాలుగేళ్లలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టానని, అయినా తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే బండ్లగూడను ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దానన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా కార్పొరేటర్లందరికీ నిధులు మంజూరు చేశానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్