మున్సిపల్ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం

1069చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగుడా మున్సిపాలిటీలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ పై కార్పొరేటర్లు గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ సిబ్బంది వారు ఎలాంటి పవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండ జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్డీఓ వెంకట్ రెడ్డి సమక్షంలో అవిశ్వాస తీర్మానానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్