ఆదర్శ కాలనీలో భక్తి శ్రద్ధతో ఘనంగా నవరాత్రి పూజలు

79చూసినవారు
ఆదర్శ కాలనీలో భక్తి శ్రద్ధతో  ఘనంగా నవరాత్రి పూజలు
దసరా నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవుపల్లి డివిజన్ ఆదర్శ కాలనీ
శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారి మండపం దగ్గర నిర్వాహకులు భక్తి శ్రద్ధతో పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని 9 అవతాలుగా రోజుకు అవతారంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్