రాజేంద్రనగర్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

53చూసినవారు
రాజేంద్రనగర్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
బీఆర్ఎస్ తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్