నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

63చూసినవారు
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
నగదుతో పారిపోయిన ఉద్యోగి రోహన్ కాదంను అతడికి సహకరించిన ముజమిల్ బలిగర్ను అరెస్ట్ చేసిన మార్కెట్, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం తెలిపారు. 400 గ్రాముల బంగారంతో పారిపోయిన రోహన్ కాదంపై కేసు నమోదు చేసి 24గంటల్లోనే కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ. 29. 9 లక్షలు, కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్