మాదాపూర్ పోలీసు స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు

83చూసినవారు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్ తదితరులు పట్టుబడ్డారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై అందిన విశ్వాసనీయ సమాచారం మేరకు తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్