శేరిలింగంపల్లి: సచివాలయానికి వాస్తుదోషం!

79చూసినవారు
శేరిలింగంపల్లి: సచివాలయానికి వాస్తుదోషం!
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వాస్తుదోషం పట్టిందట. దీంతో ప్రభుత్వం మరో కొత్త గేటుతో పాటు అంతర్గత రోడ్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. సోమవారం నుంచి శనివారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి హుటాహుటిన పనులు చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలోనే వాస్తు పేరుతో సచివాలయంలో కొన్ని మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్