ఎక్సైజ్ పోలీసుల దాడులు

1059చూసినవారు
శేరిలింగంపల్లి లోని పలు ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ & టాస్క్ఫోర్స్ అధికారుల సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆరున్నర లక్షల విలువ చేసే 300 గ్రాముల ఓపిఎం డ్రగ్ ను 80 గ్రాముల హెరాయిన్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వెస్ట్ బెంగాల్ మాల్డా కు చెందిన ఇద్దరిని రాజస్థాన్ కు చెందిన ఇద్దరు డ్రగ్ సప్లైయర్ లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్