ఆ ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు

66చూసినవారు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఇటీవల జరిగిన గోడవ పై ఇరువర్గాలపై గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యునివర్సిటీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ & స్పెషల్ పార్టీ బలగాల మోహరింపు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్