కేటీఆర్, హరీష్ రావు పై కేసు నమోదు

55చూసినవారు
కేటీఆర్, హరీష్ రావు పై కేసు నమోదు
షాద్ నగర్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం సైబరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొండ సురేఖతో ఉన్న ఫోటోలపై ట్రోలింగ్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్