సేవా కార్యక్రమాలపై అవగాహన సదస్సు

76చూసినవారు
సేవా కార్యక్రమాలపై అవగాహన సదస్సు
రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు సేవా సంస్థ నిర్వాహకుడు డాక్టర్ అలోక్ నాథ్ తెలిపారు. ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం సేవా కార్యక్రమాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగం, గ్రామ ప్రగతికి సంబంధించి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్