త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పరిధిలోగల ఎస్పీ పల్లి మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి చెల్ల వంశీ చందర్ రెడ్డి కి మద్దతుగా గడపగడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలవాలని కోరారు.