తొలి రుణమాఫీ చెక్కును అందుకున్న షాద్ నగర్ రైతులు

84చూసినవారు
తొలి రుణమాఫీ చెక్కును అందుకున్న షాద్ నగర్ రైతులు
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రంలోనే తొలి రుణమాఫీ చెక్కును షాద్ నగర్ నియోజక వర్గం కేశంపేట మండలంలోని తొమ్మిది రేకుల గ్రామానికి చెందిన మలిపెద్ది చెన్నమ్మ అందుకున్నరు. అలాగే కేశంపేట మండలం చౌలపల్లి గ్రామానికి చెందిన జరుప్ల శంకర్, కొందూర్గ్ మండలం అగిర్యాల్ గ్రామానికి చెందిన గొడుగు చెన్నయ్య, అందుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్