అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: డిసిపి

68చూసినవారు
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: డిసిపి
రహదారులకు సమీపంలో ఉన్న ఇండ్లే వారి టార్గెట్. ఇంటికి తాళం కనిపించిందో ఇక అంతే సంగతి, పగలంతా రెక్కీలు నిర్వహించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతూ దోచుకుంటున్న మహారాష్ట్ర గ్యాంగ్ ను ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ఆవరణలో మంగళవారం స్థానికఏసిపి రంగస్వామి పర్యవేక్షణలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్