బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి రావు పూలే: ఎమ్మెల్యే

80చూసినవారు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి రావు పూలే: ఎమ్మెల్యే
బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన చేసిన సేవలు ఎనలేనివని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 198 వ జయంతి సందర్భంగా గురువారం షాద్ నగర్ బ్లాక్ ఆఫీస్ వద్ద షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త జ్యోతి బా పులే అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్