వేద పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి

1056చూసినవారు
వేద పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి
రంగా రెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామ శివారులో కాశి వేద పాఠశాలలో కాశీ జగద్గురు చంద్రశేఖర శివచార్య స్వామిని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదివారం కలసి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలియజేసారు. ఈ సందర్భంగా వేదపాఠశాల అభివృద్ధికి తోడ్పడతాఅన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశాల విశ్వం దంపతులు, వేద పాఠశాల అభివృద్ధి కమిటీ సజ్జల కాశీనాథ్, అగ్గనూర్ బసవేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్