షాద్ నగర్ ఎమ్మెల్యే విస్తృతంగా ప్రచారం

1077చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన ఉంటారని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తెలిపారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం ఖుదాబక్ష పల్లి గ్రామ ముస్లిం పెద్దలతో సమావేశంమై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలిపి, భారీ మెజారిటీతో గెలిపించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కోరారు.

ట్యాగ్స్ :