అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

1076చూసినవారు
దేశంలోని ప్రముఖ ప్రార్థన మందిరం అజ్మీర్ దర్గాలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ ఆయన అభిమానులు అజ్మీర్ దర్గాలో పూలు, చాదర్ అజ్మీర్ దర్గాకు సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని వారు ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్