బాలికపై అత్యాచారం కేసు.. దోషికి 20 ఏళ్ల జెలుశిక్ష

72చూసినవారు
బాలికపై అత్యాచారం కేసు.. దోషికి 20 ఏళ్ల జెలుశిక్ష
యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన బాలికపై అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జెలుశిక్ష పడింది. కేసు విచారించిన భువనగిరి పోక్సో కోర్టు.. బీబీనరర్‌ వాసి సాయిలుకు జెలుశిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్