ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం! (వీడియో)

577చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తాజాగా ఓ షాకింగ్ ఘటన జరిగింది. రాహుల్, సూరజ్ అనే ఇద్దరు యువకులు ఇద్దరు మైనర్ సోదరీమణులతో స్నేహం చేశారు. ఓ రోజు వారిద్దరిని తమ ఫ్లాట్‌కి రమ్మని కోరగా వెళ్లారు. అనంతరం డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. వారిపై అసభ్యకర వీడియోలు తీసి.. బ్లాక్ మెయిల్ చేసి రూ. 10 లక్షలు వసూలు చేశారు. బాలికలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్