రైలులో మట్టి నింపిన నకిలీ పవర్ బ్యాంక్‌ల విక్రయం(వీడియో)

60చూసినవారు
రైళ్లలో కొందరు ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మడం చూసే ఉంటాం. ఇలాంటి సమయంలోనే ప్రయాణికులను మోసం చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ రైలులో ఒక వ్యక్తి ప్రయాణికులకు పవర్ బ్యాంక్‌లను రూ.500, రూ.550 ధరకు విక్రయిస్తున్నాడు. దాంతో ఓ ప్రయాణికుడు వాటిని తీసుకొని చెక్ చేయగా పవర్ బ్యాంక్ ల నకిలీ దందా బయటపడింది. ఏకంగా వాటిలో మట్టిని నింపి అమ్మసాగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్