హరీశ్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

72చూసినవారు
హరీశ్‌రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తన ఫోన్‌ను హరీశ్ రావు ట్యాపింగ్ చేశారని చక్రధర్ అనే వ్యాపారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్ ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 5 వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్