కేంద్ర ఆర్థిక మంత్రికి రెస్టారెంట్ యజమాని క్షమాపణ (Video)

81చూసినవారు
తమిళనాడులోని కోయంబత్తూరులో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో వ్యాపార యజమానుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆహార పదార్థాలపై భారీగా జీఎస్టీ విధించడంపై రెస్టారెంట్ చైన్ యజమాని బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను వ్యక్తిగతంగా కలిసిన ఆయన దీనిపై క్షమాపణ చెప్పారు. ఈ వీడియో క్లిప్‌ను బీజేపీ లీక్‌ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్