నిజామాబాద్ స్టార్ హోటల్స్ లో కుళ్లిన మాంసం (వీడియో)

71చూసినవారు
TG: స్టార్ హోటల్స్ లలో నాన్ వెజ్ ఫుడ్ తింటున్నారా.. అయితే మీరు తినే ఆహారం కుళ్లిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టగా.. కుళ్లిన మాంసం, ప్రమాదకరమైన రంగులను గుర్తించారు. లహరి హోటల్ లో 122 కిలోల కుళ్లిన మాంసం, వంశీ హోటల్ లో హానికరమైన రంగులతో కూడిన మాంసపు ఉత్పత్తులు బయటపడ్డాయి. దీంతో ఈ హోటల్స్ కు నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్