'స్టాండ్‌ అప్ ఇండియా' పథకం ద్వారా రూ.10 లక్షల లోన్

75చూసినవారు
'స్టాండ్‌ అప్ ఇండియా' పథకం ద్వారా రూ.10 లక్షల లోన్
కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 5న 'స్టాండ్‌ అప్ ఇండియా' పథకాన్ని ప్రవేశపెట్టింది. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది తద్వారా ఉద్యోగాలు కల్పించడమే ఈ పథకం లక్ష్యం. దీని ద్వారా రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ పొందవచ్చు. ప్రతి బ్యాంకులోనూ ఒక్కరికైనా ఈ లోన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. 18ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళలు దీనికి అర్హులు. https://www.standupmitra.in వెబ్‌సైట్ చూడొచ్చు.

సంబంధిత పోస్ట్