మంత్రి పీఎస్ ఇంట్లో రూ.25 కోట్లు స్వాధీనం

81చూసినవారు
మంత్రి పీఎస్ ఇంట్లో రూ.25 కోట్లు స్వాధీనం
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాడులు చేస్తోంది. ఈ దాడిలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నుంచి రూ.25 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. సస్పెండ్ అయిన చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌కు సంబంధించిన కేసులో ఏజెన్సీ దాడులు నిర్వహిస్తోంది.

సంబంధిత పోస్ట్