శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహణలో సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యాపీఠం సభ్యులు మీనా రాము దంపతుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆసుపత్రికి వచ్చే రోగులు వారి బంధువులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.