అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

21308చూసినవారు
అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
సంగారెడ్డి జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అందోల్ మండలం డాకూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డుపై నిల్చొన్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందగా మరికొందరికి గాయాలు అయ్యాయి. రోడ్డుపై కారు ఆపి నిల్చొన్న వారిని వాహనం ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్