16న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ

1570చూసినవారు
16న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 16న మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ అందోల్ మండలం తాడ్ దాన్ పల్లి శివారులో జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. జోగిపేట పట్టణంలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. బహిరంగ సభకు లక్ష మందిని తరలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్