శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

1539చూసినవారు
శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం కర్చల్ గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి 27 వరకు జరుగానున్నాయని గౌడ సంగం సభ్యులు తెలిపారు. మండలంలోగ్రామాల భక్తుల సహాయ సహకారంతో దేవాలయం పునర్నిర్మించడం జరిగిందన్నారు. ఇట్టి దేవాలయం నిర్మాణానికి అన్నీ రకాలుగా సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికీ కర్చల్ గౌడ సంగం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్