గృహిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉద్యోగిపై కేసు నమోదు

1520చూసినవారు
గృహిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉద్యోగిపై కేసు నమోదు చేసినట్లు నారాయణఖేడ్ ఎస్సై విద్యాచరణ్ రెడ్డి తెలిపారు. గురువారం అయన ఒక ప్రకటనలో పేర్కొంటూ. ఖేడ్ పట్టణంలోని సువర్ణ థియేటర్ రోడ్డులో గల ఒక ఇంట్లో పెంటవుజ్ లో ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నాయబ్ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రాజు అదే భవనంలో అద్దెకు ఉంటున్న మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా ఇచ్చిన పిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేయడం జరిగింది అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్