ఉచిత మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

85చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మంగళ్ పేట్ లోని దుర్గ భవాని జాతర మహోత్సవంలో భాగంగా బుధవారం మున్సిపల్ కౌన్సిలర్ అభిషేక్ శెట్కర్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ కేంద్రాన్ని నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి ప్రారంభించినారు. అనంతరం వారు మంగల్ పేట్ లోని దుర్గ భవాని మాతని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు మున్సిపల్ కౌన్సిలర్ విఠల్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్