కంగ్టి మండల పరిధిలోని గాజుల్ పాడ్ గ్రామంలో గురువారం సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీపీ సుమన్ బాయి మాధవరావ్ పటేల్, మస్తాన్ సాబ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాధవ్ రావ్ పటేల్, మస్తాన్ సాబ్ మారుతీ రావ్ పటేల్, జ్ఞానేశ్వర్ పటేల్, దీపక్ రావ్ పటేల్, బీరదార్ భీంరావ్ పటేల్, శ్రీనివాస్ పటేల్, గ్రామ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.