గొర్రెల కాపరులకు ఆదుకుంటాం: సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

50చూసినవారు
గొర్రెల కాపరులకు ఆదుకుంటాం: సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బెల్లాపూర్ గ్రామ దత్తాత్రేయ మఠం వద్ద కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి చెందిన విషయం తెలుసుకున్న తెలంగాణ గొర్రెల మేకల పెంపకం దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపు మల్ శెట్టి బుధవారం గ్రామానికి వెళ్లి గొర్రె పిల్లలు చనిపోయిన స్థలానికి వెళ్లి బాధితులను పరిమర్శించారు.

సంబంధిత పోస్ట్