ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు మార్ది గ్రామస్థుల వినతి

77చూసినవారు
ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు మార్ది గ్రామస్థుల వినతి
కల్హేర్ మండలంలోని మార్డి గ్రామంలో ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి హయాంలో 74 మంది ఎస్సీలకు మోడల్ కాలని ప్రకటించారని ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మార్డి గ్రామస్థుల శుక్రవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సంజీవ రెడ్డి స్పందించి బాధితులందరికి ఇళ్ల స్థలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్