విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

540చూసినవారు
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం పరిధిలోని నాగూర్ ( బి ) ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాధికారిగా దీపక్, మండల విద్యాధికారి గా అంజలి, ప్రధానోపాధ్యాయులుగా అభిషేక్ ఉపాధ్యాయులుగా ఈరమ్మ, రాజేశ్వరి, మేనక, మున్నిక, చింటూ, నితిన్, కేదార్ స్వామి వ్యవహరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు జ్ఞాపికను అదించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్