సాయిబాబా దేవాలయం లో బిజెపి నాయకుల పూజలు

54చూసినవారు
సాయిబాబా దేవాలయం లో బిజెపి నాయకుల పూజలు
గురు పౌర్ణమి పురస్కరించుకొని రామచంద్రాపురం పట్టణంలోని సాయి నగర్ లో ఉన్న సాయిబాబా దేవాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజిరెడ్డి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంజిరెడ్డిని దేవాలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెంటారెడ్డి, దేవేందర్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్